August 28, 2025

Farmers : పరిష్కారం అయ్యేనా.. భూభారతిపై రైతుల ఆశలు..

Farmers : సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పథకం పై రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తుండడంపై రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని తమ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. …

Rainy season : ఏజెన్సీలో జ్వరాలు కొద్దిపాటి వర్షాలకే సుస్తీ…

Rainy season : వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు కురుస్తున్న వర్షాలతో ములుగు భూపాలపల్లి ప్రాంతాల్లో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టాయి. పల్లెల్లో జ్వరాలు మొదలయ్యాయి. దీంతో …

Police commissioner : విశ్రాంత పోలీస్‌ అధికారులు వ్యక్తిగత ఆరోగ్యం శ్రద్ద దృష్టి పెట్టాలి..

Police commissioner : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పదవీవిరమణ అనంతరం పోలీస్‌ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ …

Cricket : ఐపీఎల్ కప్పు ఎవరిదో..

Cricket : రెండు నెలలుగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు మంగళవారం ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. వీరిలో విజేత ఎవరు …

V.B. nirmala geethamba : పొగాకు.. రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలి..

 V.B. nirmala geethamba : వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మల గీతాంబా “ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం” సందర్భంగా వరంగల్ మరియు హనుమ కొండ జిల్లాల న్యాయ సేవాధి కార సంస్థలు …

World tobacco day : తంబాకూ వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచడం..

World tobacco day : ప్రపంచ తంబాకూ నిరోధక దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్స్ , స్లమ్ ఏరియా వాసులకు అవగాహన కల్పించిన. వరల్డ్ టొబాకో డే సందర్భంగా అనురాగ్ సొసైటీ, చైర్మన్ కాకతీయ …

Warangal Police Commissionerate : ప్రజల్లో ధైర్యాన్ని కలిగించా టానికే.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు..

Warangal Police Commissionerate :  పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు ధైర్యాన్ని కలిగించా టానికే, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిం చామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. శుక్ర వారం …

Warangal : జర జాగ్రత్త..! ప్రమాదకరంగా మారిన దసరా రోడ్డు…

Warangal : కరీమాబాద్ జంక్షన్లో దసరా రోడ్డుకు వెళ్లే మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. పది రోజుల క్రితం మంచినీటి ప్రధాన పైప్ లైన్ మరమ్మతులు పనులను చేయించారు. కానీ ఇక్కడ రహదారిపై వాహనదారులు ఎక్కువగా వెళ్తుంటారు. …

Saraswathi pushkaralu : కాలేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ముగింపు..

Saraswathi pushkaralu : ఈనెల 15వ తేదీన కాలేశ్వరంలో ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలకు భక్తులు రోజురోజుకు భారీగా తరలివస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రతిరోజు సుమారు రెండు లక్షల వరకు భక్తులు పుణ్య …

Farmers : అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం

Farmers : అయ్యో అన్నదాత.. అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం ధాన్యాన్ని కాపాడుకునేందుకు వ్యయ ప్రయాసాలు ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు దిగుబడి వచ్చే సమయంలో ప్రతి ఏటా నష్టాలు వస్తున్నాయి. …