Telangana Farmers : అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ
Telangana Farmers : ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 1,551.89 …
Latest Telugu News
Telangana Farmers : ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 1,551.89 …
Collector Sneha Shabarish : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం హనుమకొండ హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామంలో …
Farmer Assurance : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి 70,11,984 మంది అన్నదాతలకు …
TNGO President Akula Rajender : హనుమకొండ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో నాయకులు నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన స్నేహషబరీష్ ఐఏఎస్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలెక్టరేట్ …
Special Commissioner of Information Department : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ గా సిహెచ్ ప్రియాంక ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న హరీష్ ను …
ACP Nandiram nayak : వరంగల్ నగరంలో దొంగతనాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ 80 ఫీట్ రోడ్డు, సెకండ్ బ్యాంక్ కాలనీ, శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ …
Indiramma Illu : హాసన్పర్తి మండల పరిధిలోని అన్నాసాగర్ ఎస్సీ కాలనీ కి చెందిన అంబాల స్వరూప లబ్ధిదారు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ,అనంతరం లబ్ధిదారు …
SR Institutionals : ఈరోజు ప్రకటించిన నీట్ – 2025 ర్యాంకులలో ఎస్. ఆర్. విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ -2025 యందు ప్రవేశానికి ఈ రోజు …
Under Ground Drainage : జీడబ్ల్యూఎంసీ పరిధిలో విజయవంతమైన యూజీడీ వ్యవస్థకు పక్కా ప్రణాళిక కీలకం నగరవాసుల జీవన ప్రమాణాలను పెంచడంలో సమగ్ర భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు ప్రాముఖ్యతను పట్టణాభివృద్ధి నిపుణులు, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, …
Warangal : వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు జంక్షన్ మినీ కుంటను తలపిస్తోంది. ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రధాన రహదారిపై మురుగు నీరు చేరుతోంది. దీని కారణంగా రోడ్డు లెన్త్ తగ్గి వాహనదారులు …