February 26, 2026

National Lok Adalath : ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

National Lok Adalath : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పీ నీరజ ఈ నెల 14వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పీ నీరజ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *