Datta Kshetram : సభా మండపం శంకుస్థాపన నిర్మాణం…
Datta Kshetram : వరంగల్ ములుగు రోడ్డు దత్త క్షేత్రంలో శుక్రవారం ఉదయం ఆశ్రమంలో నూతనంగా నిర్మించబోవు శ్రీ గణపతి సచ్చిదానంద సభా మండపం శంకుస్థాపన, నిర్మాణం పనులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ …
Latest Telugu News
Datta Kshetram : వరంగల్ ములుగు రోడ్డు దత్త క్షేత్రంలో శుక్రవారం ఉదయం ఆశ్రమంలో నూతనంగా నిర్మించబోవు శ్రీ గణపతి సచ్చిదానంద సభా మండపం శంకుస్థాపన, నిర్మాణం పనులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ …
Open Gym : ఈరోజు చందాకాంతయ్య స్మారక మైదాన ప్రాంగణంలో మహిళలకు సౌకర్యవంతంగా ఉండి వారి రోజువారి వ్యాయామానికి అనుకూలంగా ఉంటుందని ఇట్టి విషయాన్ని మన వాకర్స్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ చింతం సారంగపాణి …
GVBL Team : గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ కాకతీయ చాప్టర్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ జి. రవిచంద్ర ఒత్తిడిని ఎలా జయించాలి అనే అంశంపై సభ్యులకు …
Collector Dr. Satya Sharada : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు సమక్షంలో పోలింగ్ సిబ్బంది …
Warangal Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం …
Warangal Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం …
BhadraKali : వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్ అధినేత పి డి వి ప్రసాద్ కుటుంబ సభ్యులు గతంలో కూడా అమ్మవారిని ప్రతి సారి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నామని …
Medaram : మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీలను గురువారం లెక్కించనున్నారు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. జాతర సమయంలో గద్దెల ప్రాంగణంలో 827 హుండీలను ఏర్పాటు …
Bhadrakali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి *శ్రీమతి అన్నా లెజ్నెవా* సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సతీమణికి …
Warangal Bus Stand : సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో వరంగల్ బస్టాండ్ భక్తులతో పోటెత్తింది. ఇప్పటి వరకు 55 వేల మంది ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో మేడారానికి చేరవేసినట్లు డీఎం ధరంసింగ్ తెలిపారు. గురువారం …